కాకినాడ నుంచి మైసూరుకు డైరెక్ట్ రైలు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్!
ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ నుంచి మైసూరు వరకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడంతో పాటు, అనకాపల్లి–చర్లపల్లి మార్గంలో కూడా కొత్త రైలు సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త…